ఒక్క బక్కపలచని మనిషికి ఇంతటి ఆత్మబలం ఎక్కడిది? ఆయన ఒక్క పిలుపునిస్తే దేశమంతా ఎట్లా కదిలింది? ఇప్పటిలా సమాచార, సాంకేతిక విస్ఫోటనాలు లేవు కదా? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు కదా? పైగా రాష్ట్రీయ స్వయం సేవ�
అసలు ఉచితాలంటే ఏమిటి? ఉచితాలంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు తన వద్ద ఉన్న డబ్బు, వస్తువులు ఇవ్వటం. ఉచితాలపై ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడెందుకు చర్చ జరుగుతున్నదో ఓసారి పరిశీలిద్దాం.. మోదీ ఆర్థిక విధానా�
పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని �
ఇంటింటా నెత్తిమీద బోనంలా తెలంగాణ జెండా ఎత్తుకుంది గుండె నిండా దేశభక్తి నింపుకుని చెట్టు పుట్టా అంతా మూడురంగులు చుట్టుకుని నేలనంతా స్వాతంత్య్ర పండుగను పరిచింది ఇక్కడ రంగులు అన్నీ కలపబడతాయి భుజాలు బేషర�
చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడిక�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే అర్ధాంతరంగా ముగిశాయి. ఇది ఆకస్మికంగా జరిగింది కాదు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్కన్నా పార్లమెంటు సమావేశాల్ని ముందే ముగించటం మోదీ హయాంలో ఒక సంప్రదాయ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచాయి. అమృతోత్సవాలంటూ కేంద్రప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ, ఈ 75 ఏండ్లలో సాధించిన ఫలితాలున్నట్లుగానే, సాధించవలసిన విషయాలూ ఉన్నాయి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యరంగంలో గణనీయ పురోగతి సాధించాం. ఈ ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరం ‘హెల్త్ హబ్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘నీతి ఆయో�
భారత స్వాతంత్య్ర పోరాట యవనికపై అహింసావాదాన్ని అద్భుతంగా ఆవిష్కరించి నీ దార్శనికతతో ప్రపంచాన్ని అబ్బురపరిచి సత్యం, ధర్మం, సహనం, మానవత మూలస్తంభాలుగా స్వేచ్ఛా మహలులు నిర్మించ నడుం కట్టిన దార్శనికుడా..! ఇదొ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశనానికి శ్రీకారం చుట్టింది. 2022 జూన్ 28న ‘ఫారెస్ట్ కన్సర్వేషన్ నిబంధనలు-2022’ను తీసుకువచ్చింది. ‘కన్సర్వేషన్' (పరిరక్షణ) పేరుతో వచ్చిన ఈ నిబంధనలు అంతులేన
1994 డిసెంబర్ 23న మూలవాసులకు సంబంధించి ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూపు జెనీవాలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీని ‘ప్రపంచ మూలవాసుల దినం’గా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించింది.
దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసుల సాంస్కృతిక ఐక్యతకు పునాది తెలంగాణ పీర్ల పండుగ. ఇది పేరుకే ముస్లిం పండుగ. కానీ, దీన్ని ఎక్కువ మొత్తంలో జరుపుకొనేది దళిత, బహుజనులే.
‘సబ్కా సాత్ సబ్కా వికాస్' అని నినాదం ఇచ్చినప్పటికీ, ‘సబ్ కో హాత్.. సబ్ కా వినాశ్' (అందరికీ హ్యాండివ్వటం.. నాశనం చేయటం) అనే విధానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నట్టున్నది!