ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్లను పూర్తిగా డిలీట్ చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ తీసుకొచ్చిన ఈ కంపెనీ.. దీనికి కాల పరిమితి విధించిన సంగ�
ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సి�
ఐఫోన్ 14 సిరీస్ను యాపిల్ సెప్టెంబర్లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
ఢిల్లీకి చెందిన టెక్ బ్రాండ్ గిజ్మోర్ తన లేటెస్ట్ స్మార్ట్వాచ్ గిజ్ఫిట్ అల్ట్రాను లాంఛ్ చేసింది. స్క్వేర్ షేప్ డయల్తో ఈ స్మార్ట్వాచ్ యాపిల్ స్మార్ట్వాచ్లను తలపించేలా ఉంది.
ఆక్సిజన్ఓఎస్ 13ను వన్ప్లస్ ఎట్టకేలకు లాంఛ్ చేస్తోంది. ఆక్వామార్ఫిక్ డిజైన్గా పిలిచే న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ తొలుత వనప్లస్ 10 ప్రొ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది.
కుక్కపిల్లలను పెంచుకునే వారందరికీ సాయంత్రం పూట వాక్ తప్పనిసరి. పెంపుడు కుక్కలను సాయంత్రం పూట బయటకు తీసుకెళ్లకపోతే అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కానీ బయట భయంకరంగా ఎండలు మండిపోతుంటే పరిస్థితి ఏంటి? ప్రస�
Naya Mall | జల్లుల స్నానం కోసం చక్కగా స్నానం చేస్తే చాలు, ఎంతటి అలసట అయినా ఇట్టే ఎగిరిపోతుంది. అయితే పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, చర్మం పొడిబారడం తదితర సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. వాటిక�
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.