నిర్మల్, ఆగష్టు, 11: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబ�
CM KCR | రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Minister KTR | ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ
నిర్మల్, ఆగష్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్�
మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మం
Sabitha Indra reddy | ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి
Minister Niranjan Reddy | స్వాతంత్య్రం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
Minister Indrakaran reddy | జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్లోని శ్యాంఘడ్ కోట నుంచి ఎన్టీఆర్ స్టేడియం
Freedom Run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ను (Freedom Run) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున
5K run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ (5K run) నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రులు మహమూద్ అలీ,
Nagarjuna sagar | ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని
రాజగోపాల్ స్వార్థానికే ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ ఒక్కటిగా ఉన్నాం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం మాది ఒకటే గ్రూప్.. అది టీఆర్ఎస్ మా మధ్య మనస్ఫర్థలు అవాస్తవం.. నల్ల