కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించాలని నిర్ణయించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపా�
నా ప్రస్థానం నాలుగు దశాబ్దాల కిందట మొదలైంది. అంతకుముందు అంతా కేబీ (కిలోబైట్లు), ఎంబీ (మెగాబైట్లు)లదే రాజ్యం. 1980లో ఐబీఎం కంపెనీ మొదటిసారిగా ఒక జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్ను అభివృద్ధి చేసింది.
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.
కారణాలు ఏవైనా ఇటీవలికాలంలో సప్లిమెంట్ల వాడకం ఎక్కువైంది. సమతౌల్య ఆహారం తీసుకోలేక చాలామంది సప్లిమెంట్ల వెంట పడుతున్నారు. అవసరమైన విటమిన్లు, పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ అదే ఆరోగ్యమని భావిస్తు�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుత
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.