బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సీక్వెల్కు సిద్ధమవుతున్నారు. సునీల్ శెట్టితో కలిసి ఆయన నటించిన ‘హేరా ఫేరీ’ సినిమా ప్రేక్షకుల్ని బాగా నవ్వించి ఘన విజయం సాధించింది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ స�
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సలార్’. శృతి హాసన్ నాయికగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. �
‘తెలుగు ప్రేక్షకులు సినిమాను గొప్పగా ప్రేమిస్తారు. హైదరాబాద్లో షూటింగ్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో నా సినిమాలన్నింటిని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా’ అన్నారు పృథ�
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెకించిన సినిమా ‘చోర్ బజార్’. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఇటీవలే ప్రేక్షకుల ము�
సినీరంగంలో తన ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగిందని, కెరీర్ తొలినాళ్లలో విజయాలు లేకపోవడంతో నిరాశకు గురయ్యానని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ ఆరంభంలో నేను నటించిన రెండు చిత్రాలు
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సమ్మతమే’. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమ కథా చిత్రం
సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘షికారు’. నాగేశ్వరి సమర్పణలో శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మిస్తున్నా�
నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పంచతంత్ర కథలు’. ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ పతాకంపై వ్యాపారవేత్త డి.మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకుడిగ�
పక్కాకమర్షియల్ (Pakka commercial). కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeyudu Bhagath Singh) సినిమాతోపాటు త్రివిక్రమ్-మహేశ్ సినిమా కూడా ఉంది. అయితే పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్టు వాయిదా పడ్డదన్న వ
శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్స్ ను ఇండస్ట్రీకి అందించింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఇటీవలే నానితో అంటే సుందరానికి సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకుంది. వన
బాహుబలి 2 (Baahubali 2) తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు ట్రెండ్ సెట్టర్�
2014లో జనసేన పార్టీకి రూ.4 లక్షలు విరాళం ప్రకటించి..వార్తల్లో నిలిచారు అంజనమ్మ (Anjanamma). ఈ సారి ఆంధ్రప్రదేశ్లో రైతుల (AP farmers) కోసం తన వంతు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఏపీ రైతుల సంక్షేమానికి రూ.1.5 ల�
Gali Janardhana Reddy Watches Charlie 777 Movie | ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి తన పెంపుడు కుక్కతో కలిసి బళ్లారి మల్టీప్లెక్స్ థియేటర్లో ‘777 చార్లీ’ సినిమాను వీక్షించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర�