నిజామాబాద్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉచిత అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ హాజరైన మల్లవరపు బాలలత, డా.సీఎస్ వేప ఉద్యోగార్థులకు నిపుణుల దిశా నిర్దేశం భారీగా తరలివచ్చిన యువత పోటీ పరీక్షల్లో విజయం సాధ
నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో భారీగా వసూళ్లు పైనుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు పంపకాలు త్వరలో మరిన్ని అరెస్ట్లకు రంగం సిద్ధం 6 బృందాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నకిలీ స�
ప్యారానగర్లో కేంద్రం ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు రోడ్డు నిర్మాణ పనులకు అటవీశాఖ గ్రీన్సిగ్నల్ జవహర్నగర్ డంపుయార్డుపై తగ్గనున్న ఒత్తిడి రెండు కేంద్రాల ద్వారా 35 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సిటీబ్యూర�
మీర్పేట కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నాలా పనులు, మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేయండి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి బడంగ్పేట,మే 19 : కాలనీల్లో మౌలిక వసతుల పై ప్రత్యేక దృ�
వర్షాకాలం ముగిసే వరకు నిషేధం.. అతిక్రమిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు ప్రమాదకర గోడలు, శిథిల భవనాల కూల్చివేత వానకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలం ముం�
నామమాత్రపు ఫీజుతో పెండ్లిండ్లు, శుభకార్యాలు అందుబాటులోకి వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటోన్మెంట్ కమ్యూనిటీ హాల్ భవనం రూ.2 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న బస్తీ ప్రజలు బొల�
ఎర్రగడ్డ, మే 19 : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పం దన లభించింది. సుల్తాన్నగర్, యూపీ గల్లీ ప్రాంతాల్లో స్థా�
అమీర్పేట్, మే 19 : సనత్నగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎక్కడా నిధుల లోటు లేకుం డా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా రు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారానిక
ఆ స్థలాల్లో పేదలకు డబుల్ ఇండ్లు మెట్లబావిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాం ఎంజీ రోడ్లో 16 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్య�
అంబర్పేట, మే 19 : నల్లకుంట ఫీవర్ చౌరస్తా నాలాకు శాశ్వత పరిష్కారంగా స్లాబు నిర్మాణం చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి నల్లకుంట రెసిడెన�
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఆర్థిక రుణప్రణాళిక విడుదల జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్సన్ మేడ్చల్ కలెక్టరేట్, మే 19 : జిల్లాకు 2022-2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్�
తండ్రి కళ్లెదుటే.. తనయుల బలి మరో ఇద్దరిని బలి తీసుకున్న ఈదుల కుంట చెరువు ఆటో డ్రైవర్ ఇంట్లో తీవ్ర విషాదం మరణంలోనూ ఒక్కటైన అన్నదమ్ముల బంధం ఈత రాక తండ్రి ఆరాటం.. కళ్ల ముందే చెరువులో మునిగిన కుమారులు ఇదే చెరు
జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమీక్ష అంబర్పేట, మే 19 : అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ల
కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.. వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం కవాడిగూడ, మే 19: అరవింద్నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గో�