బెంగళూరు : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులు, సీఐ�
Professor Nilofer Khan | కశ్మీర్ యూనివర్సిటీకి మొదటిసారిగా ఓ మహిళా ప్రొఫెసర్ వైస్ చాన్సలర్గా నియమితులయ్యారు. వర్సిటీలోని హోం సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ నిలోఫర్ ఖాన్ను (Professor Nilofer Khan) వీసీగా నియమిస్తూ జ
న్యూఢిల్లీ: 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెటర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు చెప్పిన అతను.. ఇప్పుడు మరింత సమయం కోరారు. కొన్ని వారాల్లోగ
corona cases | దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,24,323 మంది మరణించారు.
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు
Navjot Singh Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్�
Tunnel | జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం (Tunnel) కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంతభాగం
మనం అడగ్గానే గూగుల్ క్షణాల్లో సమాచారం ఇస్తుందని సంబరపడిపోతుంటాం. కానీ మనకు అందించినట్టే మన వివరాలను కూడా వేరే వారికి ఇస్తున్నది. మన వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ అంగడి సరుకు చేసింది. ఏదైనా యాప్ను తెరి
రోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో మనోళ్లే టాప్లో ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారంలో 5 నుంచి 7 సార్లు ఇంటిని శుభ్రపరుచుకుంటున్నారు. దాదాపు 46 శాతం మంది పరిశుభ్రతను పాటిస్తున్నారు.
దాదాపు 500 ఏండ్ల కిందటి అరుదైన శివుడి విగ్రహాన్ని చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని విక్రయానికి పెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు మారువేశంలో వారిని కలిశారు.
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర గురువారం రూ.3.5 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ.8 పెరిగింది. గ్యాస్ ధరలు
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�