రుషిపీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం గీతాల అంతర్జాతీయ పోటీలు యూట్యూబ్ వేదికగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శ�
ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్ఫీల్డ్ (సిడ్నీలో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (Strathfield Council) తో భేటీ అయ్యారు. ఈ సందర్భం�
హైదరాబాద్ : సింగపూర్లోని ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం, కన్యపిల్లలకు విశేషంగా కన్యపూజలు, సామూ�
Telangana People in Africa | నల్లజాతికి బానిస సంకెళ్లు వేసిన తెల్ల దురహంకారానికి గుణపాఠం చెప్పిన ఖండం. చెరసాలలు ఏ పోరునూ ఆపలేవని నిరూపించిన నేల. ‘నలుపు-తెలుపు’ వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పిన నల్లసూరీడు నెల్స�
హైదరాబాద్ : సింగపూర్లో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యం�
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం రోజు రోజుకు బలపడుతున్నది. ఇదే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అ�
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతికిరణ్ (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్ర�
చెన్నై: అమెరికా నుంచి తిరిగొచ్చిన దంపతులను పనివాళ్లు హత్య చేశారు. రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ దారుణం జరిగింది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 60 ఏళ్ల
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వరంగల్లో జరిగిన సాఫ్ట్పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర
సింగపూర్ : డా. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది హిందుత్వ పారడైమ్’ (సమగ్ర మానవతావాదం , పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 8న జరిగిన ఘనంగా నిర్వహించారు. �
హైదరాబాద్ : కువైట్లో నివసిస్తున్న భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారంతా కలిసి ఇండియన్ మీడియా ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇండియన్ అంబాసిడర్ సి.బి. జార్జ్ ఇండియన్ మీడియా ఫోరం లోగోను ఆ�
Kasarla Nagender reddy | టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ
లండన్ : సీఎ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకి�
Nimisha Priya Case | నిమీష ప్రియ.. కరడుగట్టిన హంతకురాలు కాదు. సాధారణ మహిళ. ప్రాణాలు తీయడం వృత్తి కాదు, ప్రవృత్తి అంతకంటే కాదు. ప్రాణాలు నిలిపే నర్సు ఉద్యోగం ఆమెది. పంజరంలో చిలుకను చేసి, పడక మీద ఆటబొమ్మగా మార్చి.. ఆనందపడిప�