హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో నాలుగు రోజుల పాటు ర�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్�
Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వ�
Nizamabad | మోర్తాడ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దోన్కాల్ క్రాస్ రోడ్డు వద్ద హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
Minister Harish rao | మంత్రి హరీశ్ రావు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీబీనగర్లోని ఎయిమ్స్
Justice Santosh reddy | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Justice Santosh reddy) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత�
లక్షల విలువైన చికిత్సలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితం నాలుగు నెలల్లో 48 మందికి శస్త్ర చికిత్స 18న ఒకే రోజు ఆరుగురికి ఆపరేషన్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అంట�
ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2019-20లో 35 శాతంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు 2021-22 నాటికి 43 శాతానికి పెరిగాయని చెప్పా రు. సిబ్బందిని అభ�
లండన్, మే 19: ఐరోపా, ఉత్తర అమెరికాలో పదుల సంఖ్యలో మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనిపై డబ్ల్యూహెచ్వో దృష్టి పెట్టింది. మంకీపాక్స్ అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మనుషుల్లో స్మాల్పాక్స్ లాంటిదే
ఫిట్నెస్ ఆలస్య రుసుము పేరుతో కేంద్రప్రభుత్వం డ్రైవర్ల ఉసురు పోసుకొంటున్నదని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ విమర్శించింది. వాహనాల ఫిట్నెస్ ఆలస్య రుసుము రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని వెంటనే రద్దుచేయాలన�